74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు జగదేవపూర్ గ్రామంలో జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాచర్ల నరేశ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతిగా 5000 రూపాయలు రాచర్ల నరేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు క్రీడాకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు
