

Related Articles
కేజీబీవీల సమస్యలను పరిష్కరించాలి – టీపీటీఫ్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్
125 Viewsసిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నవంబర్ 26న తేదిన జరిగే నిరసన ప్రదర్శనను విజయవంతో చేయగలరని టిపిటిఎఫ్ జిల్లాకార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాన పనికి – సమాన వేతనం చెల్లించాలి. కేజీవీబీ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా ఉపాధ్యాయిలను రాత్రి విధుల నుండి తొలగించి వారి స్థానంలో మ్యాట్రిషన్గా నియమించి, హెల్త్ కార్డులను కల్పించలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం […]
చె(చి)త్త శుద్ధి…. పారిశుద్ధ్యమా నీజాడ ఎక్కడ!!
125 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]
దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి*
100 Views*దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి* *హుస్నాబాద్ పట్టణంలో శాంతినగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలిపాక ఉమా గారు నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించిన విషయం కాలనీ వాసులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు మొగిలిపాక ఉమా గారి బౌతికయానికి పూలదండ వేసి నివాళి అర్పించారు.. చిన్నప్పుడే తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయినా చిన్నారిని ఓదార్చి ఎల్లపుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..అనంతరం వారి కుటుంబ సభ్యులుకి దహనసంస్కార […]



