

Related Articles
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు
294 Viewsకరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, చల్లూరు గ్రామంలో లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నాగరాజు అనే ఈ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామంలోని ప్రజలు పటాకులు కాల్చి, సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నెంబర్ కేటాయించడానికి నాగరాజు రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత వ్యక్తి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి, డబ్బులు […]
పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడవడానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
134 Viewsఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 02 : తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడవడానికి మౌలిక సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కనిపిస్తున్నాడని, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షులు పిల్లి రేణుక కిషన్ జెడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని వారు తెలిపారు, . ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి […]
సహాయం… సహాయక నిధి నుండి….
112 Viewsవర్గల్ మండలోని అవుసులోనిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల పద్మ, భర్త బాలురాజు కుటుంబానికి సీఎం సహాయ నీది కింద సీఎం రిలీఫ్ ఫండ్ 30000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సర్పంచ్ కరుణాకర్ మరియు విలేజ్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7 Telugu News 24/7



