146 Views జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శనివారం రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ […]
212 Viewsదౌల్తాబాద్, సెప్టెంబర్ 13: అంగన్ వాడి టీచర్లు, ఆయాలకు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆది రంగన్న అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు, ఆయాలు నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ పరిధిలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి రిటర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్ […]
65 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *కేసులను త్వరితగతిన పరిష్కరించాలి* పోలీసులు పై ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించేలా ప్రతి ఒక్కరు విదులు నిర్వర్తించాలని మంచిర్యాల జోన్ డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్., పేర్కొన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు డీసీపీ కార్యాలయ ఆవరణలో మంచిర్యాల జోన్ పరిధిలోని జైపూర్ సబ్ డివిజన్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. విచారణ లోని కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమగ్ర విచారణతో […]