Breaking News

నర్మాల గ్రామం లో అయిల్ పామ్ సాగుపై అవగాహనా సదస్సు

124 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో రైతు వేదిక లో బుధవారం  ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశం లో రైతులకు ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలు వివరించడం జరిగింది..మరియు ఆశక్తి ఉన్న రైతులు వారి వివరాలు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి గారికి ఇవ్వాలన్నారు.ఆయిల్ ఫాఆమ్ పంట వలన కలిగే లాభాలను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో
గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు, ఉప సర్పంచ్ పురం శోభ రాణీ, మరియు గ్రామఎంపీటీసీ గొర్రె బలమని.మరియు కెడిసిసిబి డైరెక్టర్ పురం రాజేశ్వర్ రావు. వ్యవసాయ విస్తరణ అధికారులు .ప్రవీణ్, రాకేష్, సాయితేజ. తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7