ప్రాంతీయం

జర్నలిస్ట్ యాదగిరి కుటుంబానికి అండగా ఉంటా – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

100 Views

దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ టీవీ9 రిపోర్టర్ యాదగిరి గారి కుమారుడు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు రాజక్కపేట గ్రామంలో వారి కుటుంబసభ్యులను పరమర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చి 25,000 రుపాయలు తక్షణ సాయంగా ఆర్థిక సహయం చేశారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh