ప్రాంతీయం

పేకాట రాయులపై కేసు నమోదు…

80 Views
  • ముస్తాబాద్, జూన్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని  మొర్రాయిపల్లి గ్రామ శివారులో గుట్టుపచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 7 గురు వ్యక్తులను పట్టుకొని వారివద్ద నుండి 3200 రూపాయలు నగదు సీజ్ చేసి కేసు నమోదు చేశామని ముస్తాబాద్ ఎస్సై జ్యోతి తెలిపారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *