127 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 సింగరేణి కాలరీస్ సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానాలు కార్మిక వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వారి నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. నామినేషన్ పరిశీలన కూడా జరిగింది. కార్మిక సంఘాలకు గుర్తులు కూడా కేటాయించారు. అయితే గడిచిన మూడు రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు సహకరించడం లేదని కార్మిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి ఈరోజే తుది తీర్పు హైకోర్టు […]
135 Viewsగర్మిళ్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం. 32 మంది కంటి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రికి తరలింపు రేకుర్తి కంటి ఆసుపత్రి మరియు గరిమెళ్ళ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాలలోని నారాయణ హైస్కూల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని వివిధ గ్రామాల నుండి 150 మంది వచ్చి తమ పేరును నమోదు చేసుకున్నారు. బిపి, […]
184 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 23, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నమాపూర్ గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ని ప్రారంభించిన సర్పంచ్ వెలుముల విజయ, ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘము రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామరావు , బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేందర్ రావు, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు, మాజీ మార్కెట్ […]