మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల లో ఐ ఎం ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సత్కరించిన ఐ ఎం ఏ సభ్యులు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ డి సి పి భాస్కర్, కార్పొరేటర్లు,కో- ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





