ముస్తాబాద్, మార్చి3 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గత6.సం, నుండి రైటర్ గా షామిల్ల కుమార్ పిసిని ఎల్లారెడ్డిపేటకు గాను, గత5.సం నుండి దేవేందర్ కోర్టు పిసిని తంగలపల్లికి బదిలీపై వెళ్తున్న ఇరువురు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్ ను పోలీస్ స్టేషన్ తరఫున ఎస్సై సిహెచ్. గణేష్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి కష్టపడి సేవలందించి అందరి మన్ననలు పొంది బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మాఇరువురి సిబ్బందికి వీడ్కోలు నిర్వహించామన్నారు. వారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో ఎంతో ఉత్సాహంగా విజయాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
182 Viewsనిడమనూరు మండల కేంద్రంలో సి పి యం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా అమరవీరుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి గారిని సన్మానించి నాయకులు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
79 Viewsఅప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 20 సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ తెలిపిన వివరాల మేరకు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజుల కనకయ్య సన్నాఫ్ ఎల్లయ్య ఏజ్ 48 వృత్తి కూలీ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టి తన ఇరువురి బిడ్డల వివాహం చేసినాడు. అట్టి సమయంలో అతనికి దాదాపు 15 లక్షల అప్పు అయినది. ఇట్టి అప్పులు తీర్చడానికి అతను తన ట్రాక్టర్ మరియు […]
142 Viewsముస్తాబాద్, జూలై 24 (24/న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో క్రేజీ ఫోటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులుతాడేపు రవి ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై సిహెచ్. గణేష్ చే ఫోటోఎక్స్పోకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, కుటుంబ భరోసా ఇంచార్జ్ సురేష్ , మాంకాళి వేణు, దుబ్బాక రాజు, రంజాన్ వెంకటేష్, పల్లె వెంకట్, కాసోడీ రమేష్, దాసరి […]