133 Viewsతేది14/12/22 *ఢిల్లీ లో BRS (భారత్ రాష్ట్ర సమితి) జాతీయ కార్యాలయం ప్రారంభించిన BRS పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు * పాల్గొన్న మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు , శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,ఎమ్మేల్యేలు గంప గోవర్ధన్ ,హన్మంతు షిండే ,జాజాల సురేందర్ , * తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి*, గజ్వేల్ సీనియర్ నాయకులు గుంటూకు […]
98 Viewsమంచిర్యాల జిల్లా *రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి* NHAI హైదరాబాద్ రీజియన్ రీజినల్ ఆఫీసర్ గా ఇటివల నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ శంకర్ ని పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , భూమి కోల్పోతున్న రైతులు మరియు ఇతరులతో కలవడం జరిగింది. ఆర్మూర్ – మంచిర్యాల మధ్య జాతీయ రహదారి 63 విస్తరణ లో భాగంగా లక్షట్టిపెట్ మండలం […]
285 Viewsనవంబర్/16; మండల అభివృద్ధి కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్ రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేశారు, ఈసమావేశంలో ఎంపీపీ అన్ని శాఖలు మరియు అంశాల వారీగా అధికారులతో ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ గ్రామస్థాయిలో సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా విధులను డిసెంబర్ లోగా నిర్వహించాలని సూచించారు, సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ హోదాలు కలిగిన అధికారులు కొన్ని గ్రామాలలో సమస్యలు పరిష్కార దిశకు వెళ్తుండగా అక్కడక్కడ […]