తంగళ్ళపల్లి మండలం కస్బి కట్కూర్ గ్రామంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ వలుగోండవేణుగోపాల్ రావు ఈ కార్యక్రమంలో వైస్ MPP శ్రీ. జంగిటి అంజయ్య, బి. ఆర్. ఎస్ నాయకులు బెల్లే తిరుపతి, ఇరిగాల శ్రీనివాస్, ఇరిగాల మహిపాల్, బెల్లే రమేష్, కరికే సతీష్ లు గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు….
