Breaking News ప్రాంతీయం

భారత జాతీయ గీతానికి 150 ఏళ్లు…. దేశవ్యాప్తంగా గీతాలాపన…. దేశానికి స్ఫూర్తి..వందేమాతరం

144 Views

మన భారత జాతీయ గేయం వందేమాతరం” రచయిత శ్రీ బంకిమ్ చంద్ర చటర్జీ గారి రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం  ఉదయం 10 గంటలకు పో లీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఏడాది పొడవునా  2026 నవంబర్ 7  వరకు. ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు  ఉత్సవాలు నిర్వహిస్తున్నారు  వందేమాతరం జాతీయ గీతం  దేశానికే స్ఫూర్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సిఐ బి.శ్రీనివాస్ గౌడ్ ఎస్సై కే.రాహుల్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *