Breaking News

మద్యం తాగి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా

86 Views

ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 20మందిని మంగళవారం రోజున కోర్టులో   సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, సిరిసిల్ల జయశ్రీ ముందు హాజరు పరచగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 16 ద్విచక్ర వాహనదారులకు, 01 ఆటో  3 కార్ నడిపిన వ్యక్తులకు జరిమానా విధించారు. వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపిన  బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై కె . రాహుల్ రెడ్డి  తెలిపినారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *