Breaking News

బిజెపి నూతన అధ్యక్షుని కలిసిన రఘునాథ్

55 Views

మంచిర్యాల జిల్లా.

బిజెపి నూతన అధ్యక్షుడు రామ్ చందర్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు రఘునాథ్.

నభారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్. రాంచందర్ రావు ని ఈరోజు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి  హైదరాబాద్ లో వారి నివాసంలో కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్