ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
350 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]
277 Viewsహైదరాబాద్ డిసెంబర్ 1:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కి రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల […]
118 Views ఎల్లారెడ్డిపేట మండలంలో దీపావళి సందర్భంగా, కాకర్స్& టపాసులు అమ్మే షాపు యజమానులు పోలీసు మధ్యలో తీసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు గురువారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ….షాపులను ఏర్పాటు చేయు వారందరూ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని, అట్టి షాపులను కచ్చితంగా జనావాసాలకు దూరంగా బహిరంగ ప్రదేశాలలో షాపులను ఏర్పాటు చేయాలన్నారు. షాపుకు, షాపుకు మధ్య దూరం ఉండే విధంగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఫైర్ కు సంబంధించిన సంఘటన జరిగితే వాటిని […]