ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
206 Views*ఆరోగ్య అలంపూర్ కోసం ఆర్.వి శేషు పోరాటం సంతకం చేద్దాం కర్నూలులో ఆరోగ్యశ్రీని సాధిద్దాం.. 20000 మందితో సంతకాల సేకరణ చంద్రశేఖర్ నగర్ మానవపాడు మండలంలో ప్రారంభించిన ఆర్ వి శేషు. పేద ప్రజల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ కర్నూలులో సాధించేవరకు పోరాటం తప్పదు ఆర్ వి శేషు, *సొంత ప్రయోజనం ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి ఇతవు పలికిన ఆర్ వి శేషు…* తెలంగాణ రాష్ట్రానికి […]
185 Viewsతెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు. మౌలిక వసతుల గురించి అడగడం జరిగింది. OSD గారినిమేము అడిగిన సమస్యలను పరిశీలించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సానాది నర్సింగ్ రావు. ప్రధాన కార్యదర్శి […]
102 Viewsతెల్లవారుజామునే రాఖీ పండగ. ఏ టైంలో రాఖీ కట్టాలి. నిజాంసాగర్ మండలం ఆగస్టు 29. శాస్త్రాల ప్రకారం ఈ ఏడాది 30,31న శ్రావణ పౌర్ణమి జరుపుకోవాలని వేద పండితులు సూచించారు. 31న పౌర్ణమి తిధి సూర్యోదయంలో ఉదయం 7.55 నిమిషాల వరకు ఉందని పండితులు తెలిపారు. ఆరోజు ఉదయం 6.02 నిమిషాలకు సూర్యోదయం అవుతున్నందున పూర్వ సిద్ధాంతం ప్రకారం అదే రోజున రాఖీ కట్టాలని పండితులు అన్వేషించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం […]