ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
201 Viewsనేషనల్ నవక్రాంతి పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా సిలివేరి ఇంద్ర గౌడ్ హైదరాబాద్ ఏప్రిల్ 19 హైదరాబాద్ లో స్టేట్ ఆఫీస్ లో నేషనల్ నవక్రాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు చేతుల మీదుగా బీఫారం తీసుకున్న సిలివేరి ఇంద్ర గౌడ్ మెదక్ ఎంపీ అభ్యర్థి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజా వ్యతిరేకత ఓట్లతో విజయం సాధిస్తానని సిలివేరి ఇంద్ర గౌడ్ తెలియజేశారు No Slide Found In […]
119 Viewsకామారెడ్డి జనవరి 16 :ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు పంట చేనును పలువురు ప్రజా ప్రతినిధులు, రైతులు పరిశీలించారు. కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన సురుకంటి మైపాల్ రెడ్డి అనే రైతు తనకున్న వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో చెరుకు పంటను సాగు చేసి స్వయంగా బెల్లం తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకు పంటనే కాకుండా కూరగాయలు, వరిని […]
104 Viewsదుబ్బాక నియోజకవర్గం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోలిపేట సుజాత రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో గొడుగు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి బరోసా ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు *సోలిపేట సుజాత రామారెడ్డి* వారితో పాటు స్థానిక సర్పంచ్ వంజరి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రం, మండల అధ్యక్షుడు సెల్ేశ్వర , ఎస్ఎంసి చైర్మన్ మురళి,వార్డ్ సభ్యులు చంద్రం,రాజిరెడ్డి,గుంటి రమేష్,సిద్దనాబోయిన రమేష్,శ్రీనివాస్,వడ్ల […]