ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
146 Viewsకొమురవెల్లి చేర్యాల మద్దూరు దూలిమిట్ట మండలాల్లో ఉన్న వికలాంగుల సమావేశం హాజరు కావాలి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పత్రిక విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ నాలుగు మండలాల్లో ఉన్న వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు కానీ తిరిగిన ఇలాంటి పని కావట్లేదు కాబట్టి మండల స్థాయిలో ఉన్న అధికారులు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి వాటిపై మని చర్చించుకోవాలని రేపు ఉదయం 10 […]
169 Viewsగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సెప్టెంబర్ 25 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో సోమవారం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సేవరత్న అవార్డ్ గ్రహీత బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయకుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని ఛత్రపతి […]
216 Viewsచాప్ట బి,లో శ్రీరామ మందిర అక్షింతల వితరణ కార్యక్రమం జనవరి 8 సంగారెడ్డి జిల్లా తడ్కల్, నూతన మండల పరిధిలోని చాప్ట బి, గ్రామంలో శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్, ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శ్రీరామ అక్షింతల,వితరణ కార్యక్రమాన్ని గ్రామంలోని స్థానిక హనుమాన్,మందిర్ నుంచి రామ భక్తులంతా అయోధ్య నుంచి నికరణకై పంపించిన అక్షింతలను హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నిరంజనలు చేసి గ్రామంలోని ప్రతి ఇంటింటా హనుమాన్ చాలీసా,శ్రీరామ జయరామ జై […]