ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
126 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ యందు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
126 Viewsముస్తాబాద్, జనవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ నిన్నటి రోజున జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హాస్యపదంగా ఉందన్నారు. జనగామ నియోజకవర్గంలో ఎర్రగుంట తండాలో నిర్వహించిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన కోరితే జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై […]
67 Viewsమృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన -మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 26 TS 24 /7తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన ఉప్పరి గంగవ్వ,అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్,బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, ఈ రోజు మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. యాదగిరి, మేకల డెవిడ్, బాలకృష్ణ,తదితరులు […]