ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ని మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా కలిసిన మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ.
127 Viewsవేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి టీ ఎస్ 24/7 తెలుగు న్యూస్ ఎల్లారెడ్డిపేట మార్చ్-28: ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రం, వన్ పల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్ పి.గౌతమి […]
178 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 4 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపిటిసిల పదవిని ముగియడంతో స్థానిక ముస్తాబాద్ ఎంపీటీసీగా విధులు నిర్వహించి గడిచిన కాలానికి అనుగుణంగా పదవి బాధ్యతలు చేపట్టిన కాల పరిమితి ముగియడంతో గుండెల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నేటితో మండల ప్రజాపరిషత్ కు మీఅందరిపక్షాన ప్రాతినిథ్యం వహించి ముస్తాబాద్ లో ప్రశ్నించే గొంతునయ్యాను. మీరిచ్చిన బాధ్యతను విధేయత, కృతజ్ఞత భావంతో భయభక్తి శ్రద్ధలతో ఉన్నంతలో నెరవేర్చేందుకు నేను నాసాయశక్తుల శ్రమించి పాటుపడినాను. మీఅందరి కళ్లముందున్న ఎంపీటీసీ సభ్యుడిగా […]
123 Views చిన్నబోయిన యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్* సెప్టెంబర్.12 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన యాదయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ అవసరాల ఖర్చుల […]