మంచిర్యాల జిల్లా.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పై వివక్షకు నిరసనగా..
టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ పిలుపు మేరకు..
మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల చూపిన వివక్షకు నిర్వహిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా లో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మాట్లాడుతూ తెలంగాణ పైన కేంద్రం విద్వేషం చూపుతుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా గొంతు ఎత్తాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





