53 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో స్కూల్ ఏర్పాటు కు ఆమోదం తెలిపిన చైర్మన్ బలరాం నాయక్ కి కృతజ్ఞతలు. హెచ్ ఎం స్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటుకు హెచ్ ఎం స్ సింగరేణి సిఎండి బలరాం నాయక్ కి అనేకసార్లు విన్నవించడం జరిగింది. ఎట్టకేలకు ఆమోదం […]
23 Viewsమహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా” ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ మార్చి 4, 2026 : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయ చాంబర్ లో ఆదివాసీ నాయకపోడు ప్రతినిధులు కొమ్మ భీమన్న, […]
83 Viewsరామగుండంలో నిర్మించబోయే 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ ను సింగరేణి సంస్థ ద్వారా నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కోరిన మంత్రులు, ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించి ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ ద్వారా స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ స్టేషన్ ఉపయోగ పడుతుంది ఈ రకంగా చర్యలు తీసుకుంటాం అని హామీ […]