మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
మాజీ ఎంపీపీ పాండు గౌడ్
సిద్దిపేట జిల్లా మర్కూక్ డిసెంబర్ 19
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి నర్సయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్గు,రువారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు కర్రోల నర్సింలు,శ్రీగిరిపల్లి కృష్ణ,కొండనోల్ల నర్సయ్య, కర్రోల బాలకృష్ణ,శర్దని పోచయ్య,కర్రోల నర్సిములు, కృష్ణ,యాదగిరి,శేఖర్ తదితరులు ఉన్నారు.





