ప్రాంతీయం

ఇందారం లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

223 Views

మంచిర్యాల జిల్లా

ఇందారం గ్రామంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గo, జైపూర్ మండల్, ఇందారం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు దుర్గ భవాని, భక్తిశ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో మహిళలు కోలాటాలు ఆటపాటలతో శోభ యాత్ర నిర్వహించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్