Posted onAuthorTelugu News 24/7Comments Off on ప్రమాదవశత్తు పూరి గుడిసె దగ్నం
75 Views
సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో ప్రమాదవశత్తు జోగు చంద్రయ్య పూరి గుడిసె దగ్నం. దేవునికి దీపం పెట్టగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదవశత్తు ఎవరికి ఏం జరగలేదు.
23 Viewsమీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 మీరుదొడ్డి మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తహసిల్దార్ అత్యవసర పనికై ఆర్డీఓ కార్యాలయం కి వెళ్ళారని సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేశారు. కార్యాలయ సిబ్బంది సమయ వేళలు పాటించాలని ఆదేశించారు. భూ భారతి పెండింగ్ అప్లికేషన్స్ డిస్పోజల్ ప్రక్రియ ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియ […]
131 Viewsకొమరం భీం జిల్లా బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. కాగజ్ నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నా దాడులను అరాచకాలను అరికట్టాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సంఘీభావ ర్యాలీ భాలాభారతి హనుమాన్ మందిరం నుండి […]
83 Views పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన మైసని కుమార్ (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. గత కొద్దిరోజులను క్రితం నుండి కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవాడు. ఏప్పటిలాగే ఈ నెల […]