Posted onAuthorTelugu News 24/7Comments Off on ప్రమాదవశత్తు పూరి గుడిసె దగ్నం
78 Views
సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీలో ప్రమాదవశత్తు జోగు చంద్రయ్య పూరి గుడిసె దగ్నం. దేవునికి దీపం పెట్టగా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ప్రమాదవశత్తు ఎవరికి ఏం జరగలేదు.
247 Views ముస్తాబాద్, ప్రతినిదీ వెంకటరెడ్డి సెప్టెంబర్14, ఇందిరాపార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన దీక్షను భగ్నంచేసారనె సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిజెపిశ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహనికి పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో పూలమాలలువేసి నల్లబ్యాడ్జీలతో నిరసనలు చేపట్టారు. బీజేపి మండల ప్రధాన కార్యదర్శులు సౌల్లక్రాంతి కుమార్, కోల కృష్ణా, మెంగని మహేందర్, చిట్నేనిశ్రీనివాసరావు జిల్లా కార్యాలయ సహాయక కార్యదర్శి భాదనరేష్ మాట్లాడుతూ నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి […]
24 Viewsజిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 11, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ […]
104 Viewsకాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం -మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి గజ్వేల్ మే 11 రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం అని మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి అన్నారు. మార్కుక్ మండలం చేబర్తి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపుకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం కరపత్రాలు పంచుతూ […]