కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చిన మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూర్ బిజెపి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన అభ్యర్థి దుర్గం అశోక్.
113 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 7 నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని సాగు కొరకు నీటిని విడుదల చేసిన భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ…..ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం అయినా నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతుల కోరిక మేరకు రైతులు ఆరుకాలం పండించిన పంటలకు నీటి సరఫరా మేరకు జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సిఫారసు తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు […]
233 Viewsరేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం తెలంగాణా ను సంపూర్ణ అంధత్వం నిర్మూలన రాష్ట్రం గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టింది అని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డి పెట్ పరిధిలోని ఎల్లారెడ్డి పెట్ మరియు వీర్ణపల్లి మండలాలల్లో మొదలు అవుతుంది అని తెలిపారు. మొత్తం మూడు టీమ్ లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటాయి తెలిపారు. […]
49 Viewsశ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు గజ్వేల్, నవంబర్ 17 మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు.ఐదవ రోజు సోమవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ విశేషమైన కార్తీక మాసంలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక […]