ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందించారు…

56 Views

ముస్తాబాద్, (ప్రతినిధి) ఆగస్టు 22 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ఓరగంటి అఖిలకు 22 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాజబోయిన నాగయ్య మాజీ ఎంపిటిసి, గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహమ్మద్ అమిద్, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి పటేల్, ముచ్చర్ల మాజీ ఉప సర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు ఓరగంటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్