ముస్తాబాద్, ఆగస్టు19 (24/7న్యూస్ ప్రతినిధి): ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఉదయం సుమారుగా10:30 సమయంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని
రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుటకు సిద్ధంగా ఉన్నామని భానుచందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి సమక్షంలో నిర్వహిస్తామని సోషల్ మీడియా భానుచందర్ పేర్కొన్నారు.




