మంచిర్యాల నియోజకవర్గం.
మార్కెట్ కమిటీ నూతన కార్యాలయం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం.
మంచిర్యాల పట్టణంలోని రాం నగర్ సబ్ స్టేషన్ దగ్గర మంచిర్యాల మార్కెట్ కమిటి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యవుల పద్మ – ముని, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు , నాయకులు, నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.





