బెల్లంపల్లి నియోజకవర్గం:
*బెల్లంపల్లి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి కాలనీలలో కరెంట్ సమస్య పై మందమర్రి జీఎం తో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ *
జియం తో కరెంట్ సమస్య పై బెల్లంపల్లి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, సింగరేణి ఇంజనీర్స్ సంబంధిత అధికారుల మరియు మున్సిపల్ ఛైర్మెన్ జక్కుల శ్వేత , మునిమంద రమేష్ ,ముచ్ఛర్ల చల్ల మల్లయ్య ,కౌన్సిలర్స్ కాంగ్రెస్
కార్యకర్తలు పాల్గొన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అధికారులతో మాట్లాడుతూ బెల్లంపల్లి సింగరేణి కాలని ప్రజలకు ఎలా tsnpdcl పవర్ అందించాలో సర్వే చేసి దానికి ప్రభుత్వం నుండి ఏ సహకారం కావాలో తెలియజేయాలని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ , ఆర్డీవో , మున్సిపల్ చైర్ పర్సన్ , మళ్లీ అందరూ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ వచ్చేలా చూడాలని చెప్పారు డబల్ పవర్ ఉన్న దగ్గర ఎలాంటి ప్రాణహాన్ని జరగకుండా సంబంధిత అధికారులు చూడాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఆర్డీవో ,బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు.





