Posted onAuthorTelugu News 24/7Comments Off on ఎస్సైని సన్మానించిన ఆటో యూనియన్…
93 Views
ముస్తాబాద్, జూలై 29, 24/7న్యూస్ ప్రతినిధి ముస్తాబాదు పోలీస్ స్టేషన్లో ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఎస్సై సిహెచ్. గణేష్ ను నామాపూర్ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ సభ్యులు మర్యాదగా కలిసి శాల్వతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
133 Views– గ్రామ ల అభివృద్ధిలో రాజకీయాలు వద్దు – బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులను ఎంపీ తెచ్చారు, మంత్రి తెచ్చారు , ముఖ్యమంత్రి అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు .దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు ఢిల్లీకి […]
224 Viewsగొల్లపల్లి యాదవ సంఘం అధ్యక్షుడి ఏకగ్రీవ ఎన్నిక ఎల్లారెడ్డిపేట మండలం జులై : 20 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో యాదవ సంఘం పెద్దమనుషుల సమక్షంలో నూతన అధ్యక్షులు , కమిటీ సభ్యులను ఏకగ్రీవంగ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శాగ శ్రీనివాస్ యాదవ్ , ఉపాధ్యక్షులుగా అలివెలి సత్తయ్య యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా శాగ లక్ష్మణ్ యాదవ్ , క్యాషియర్ పెంజర్ల సత్తయ్య యాదవ్ , ముఖ్య సలహాదారులు […]
91 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ ను శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఈ సందర్భంగా శేఖర్ గుప్తా మాట్లాడుతూ జగదేవపూర్ ఎమ్మార్వో గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన […]