పిల్లలకు పౌష్టిక ఆహార లోప నిర్దారణ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 9
ధర్మ రెడ్డి పల్లె అంగన్వాడి సెంటర్లో గ్రోత్ మేళ పిల్లలు ఎదుగుదల బరువు తీసి ఎత్తు తీసి తల్లులకు వివరించడం జరిగింది ఎంపీటీసీ కృష్ణ గౌడ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సులోచన అంగన్వాడి టీచర్స్ భారతమ్మ శోభ ఇంద్ర వివో లతా పద్మ ఏఎన్ఎం సుందరి ఆశా వర్కర్ మంజుల హంస తల్లులు పాల్గొన్నారు
