మంచిర్యాల జిల్లా
*బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే ప్రజా పోరాటమే…*
*శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలి*
మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బిజెపి మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
