ప్రాంతీయం

సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

59 Views

నేడు ఢిల్లీ లో శ్రీమతి సోనియా గాంధీ(MP) ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన  శ్రీమతి & శ్రీ గడ్డం వినోద్ – రమాదేవి (ఎమ్మెల్యే బెల్లంపల్లి)  గడ్డం వర్ష కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. మరియు
రోహిత్ చౌదరి( ఎఐసిసి సెక్రెటరీ) తో మధ్యాహ్నం భోజనం వారి కుటుంబ సభ్యులతో కలిసి చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్