ప్రాంతీయం

సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

94 Views

నేడు ఢిల్లీ లో శ్రీమతి సోనియా గాంధీ(MP) ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన  శ్రీమతి & శ్రీ గడ్డం వినోద్ – రమాదేవి (ఎమ్మెల్యే బెల్లంపల్లి)  గడ్డం వర్ష కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. మరియు
రోహిత్ చౌదరి( ఎఐసిసి సెక్రెటరీ) తో మధ్యాహ్నం భోజనం వారి కుటుంబ సభ్యులతో కలిసి చేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found