884 Viewsవలస జీవి హఠాత్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు […]
123 Viewsఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ (మార్చి 19) ఈరోజు బోయిగూడా సికింద్రాబాద్ లో ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు జంగిలి ప్రశాంత్ కుసుమ కవిత మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు లీగల్ అడ్వైసర్లు పాల్గొనడం జరిగింది […]
225 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17 మంగపేట మండలం తిమ్మం పేట గ్రామంలో ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్బంగా విశ్వ బ్రాహ్మణ సంఘం జెండా ను ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో తునికి వెంకటేశ్వర్లు,గాదె శ్రీనివాస చారి,కటుకోజు ప్రశాంత్, కట్టుకో సదానంద చారి,గాద రాజేంద్ర చారి,గాద శ్రీనివాస్, వాపులోజు ప్రవీణ్,కట్టుకోజు విజయ్,శేఖర్,వంశీ,రంజిత్, ఆదిత్య,సిద్దు,మహేష్,నవీన్, సతీష్,పాల్గొన్నారు. Janapatla Jayaraju Janapatla Jayaraju