పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీగా భారీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి .





