Posted onAuthorTelugu News 24/7Comments Off on ఓటు హక్కును వినియోగింకున్న దుబ్బాక ఎమ్మెల్యే
93 Views
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
166 Viewsఈరోజు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో ప్రపంచ మృత్తిక (నేల)దినోత్సవం సందర్భంగా రైతువేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జడ్పీటిసి మల్లేశం ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి తో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు ముఖ్యమైనవని అన్నారు. భూ ఉపరితలంలోని సారవంతమైన భూమిని మనం కాపాడుకోవాలి అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో నెలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని […]
62 Viewsమంచిర్యాల జిల్లా. ఆరోగ్య కార్యక్రమాలపై కళాకారుల చే అవగాహన కార్యక్రమం. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మ్యాదరి పేట్ తాళ్ల పెట్ లింగాపూర్ గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన కళాకారులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రాంతికుమార్ వైద్యాధికారి కృపావరం పర్యవేక్షకులు వైద్య సిబ్బంది ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ […]
131 Views ముస్తాబాద్, ఏప్రిల్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ మాడేలేశ్వర ఆలయ ప్రతిష్ట ఉత్సవాల నేపథ్యంలో గతనాలుగు రోజుల నుండి పూజలు నిర్వహిస్తూ అదే తీరుగా రజక సామాజిక వర్గం మహిళలు డప్పు వాయిద్యాల మధ్య పోచమ్మ బోనాలతో నేత్రపర్వంగా అత్యంత వైభవపేతంగా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం గ్రామదేవతలకు పోచమ్మకు బోనాలను సమర్పించి తమ మొక్కలు మొక్కుకున్నారు. గ్రామంలో మా కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండి పాడిపంటలు సమృద్ధిగా విలసిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో […]