Posted onAuthorTelugu News 24/7Comments Off on ఓటు హక్కును వినియోగింకున్న దుబ్బాక ఎమ్మెల్యే
95 Views
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
175 Viewsగంభీరావుపేట సెప్టెంబర్ 17 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం లో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం గా విశ్వకర్మలకు శాలువా సన్మానం చేయడం జరిగినది ఇందులో భాగంగా పాల్గొన్నవారు నాగంపేట సర్పంచ్ ఎల్లం మరియు బిజెపి మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబీసీ జిల్లా ఓబిసి జిల్లా కార్యదర్శి మెకార్తి […]
127 Viewsవేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి టీ ఎస్ 24/7 తెలుగు న్యూస్ ఎల్లారెడ్డిపేట మార్చ్-28: ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రం, వన్ పల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్ పి.గౌతమి […]
157 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 24(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దుర్గామాత ఆలయానికి మునిగడప గౌడ సంఘం తరుపున ₹ 2,00,000 లక్షల రూపాయలను మునిగడప గ్రామ ముదిరాజ్ సంఘం కు విరాళం గా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ముదిరాజ్ ల కోరిక మేరకు అడిగిన వెంటనే గుడి నిర్మాణం కు ₹ 2,00,000 లక్షల రూపాయలు అందించడం జరిగిందని వారు […]