Posted onAuthorTelugu News 24/7Comments Off on ఓటు హక్కును వినియోగింకున్న దుబ్బాక ఎమ్మెల్యే
82 Views
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
114 Viewsదౌల్తాబాద్: మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సాదాసీదాగా కొనసాగింది. అధికారులందరూ సర్వసభ్య సమావేశానికి విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో వైన్స్ లు రెండు ఒకే చోట ఉండటం వల్ల రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, అలాగే […]
64 Viewsరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉదయాన్నే అరెస్టులు చేయడం జరిగింది . ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వo పెండింగ్ బిల్లులు చెల్లించకపోగా అక్రమ అరెస్ట్ చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీ ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. అరెస్టులకు భయపడేది లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అని అన్నారు అరెస్టులో సర్పంచ్లు, బుగ్గ రాజేశ్వర తండా తాజామాజీ అజ్మేర తిరుపతినాయక్ . […]
121 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): డీఎస్సీని వాయిదావేసి గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలని సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి భారత రాష్ట్రసమితి వారికి పూర్తిగా మద్దతు ఇందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్రసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పేరిట సచివాలయ ముట్టడికి వెళ్లడం జరుగుతుందని ముందస్తు సమాచారంతో పోలీసులు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులను వేకువజామున […]