Posted onAuthorTelugu News 24/7Comments Off on ఓటు హక్కును వినియోగింకున్న దుబ్బాక ఎమ్మెల్యే
98 Views
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దుబ్బాక మండలం పోతారం గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.
101 Viewsకొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 6 డెలివరీ కెనాల్ గేట్ లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గేట్లు మూసివేత జరగడం లేదనీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపగానే జిల్లా కలెక్టర్ కె. హైమావతి డెలివరీ కెనాల్ పరిశీలించి ఇరిగేషన్ డిఈ, […]
81 Views ఎల్లారెడ్డిపేట మండలం లోని విజ్ఞాన్ హై స్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తాగి వాహనాలు నడపరాదని మైనర్ లు డ్రైవింగ్ చేయరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఒక వాహనంపై ముగ్గురేసి ప్రయాణం చేయకూడదని తల్లితండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా […]
112 Viewsచేయి చేయి కలిపి.. మిత్రుని కుటుంబానికి భరోసా కల్పించారు -కలిసి చదువుకున్నారు కష్టాల్లో అండగా ఉన్నారు. -స్నేహితుని కుటుంబానికి 40 వేలు, క్వింటాల్ బియ్యం అందజ సిద్దిపేట జిల్లా జులై 28 దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన నీరటి రాజశేఖర్ అకాల మరణంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న తమ డిగ్రీ బ్యాచ్ స్నేహితులు పల్లెటూరు ప్రసాద్, శాంసన్,రాజు, శేఖర్,విద్య సాగర్, క్రిష్ణ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 40 వేల రూపాయలు , […]