153 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/15; సిరిసిల్ల పట్టణంలో విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో అధిక శాతం జనాభా ఉన్న బీసీలకు ప్రభుత్వం వెంటనే బీసీ బందు పథకాన్ని ప్రకటించాలని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు ఇవ్వలేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు కాలమని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర […]
57 Views*మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని వెంటనే పట్టుకోవాలి – నడిపెల్లి దివాకర్ రావు * మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ నిధులు(పట్టణ ప్రగతి నిధులు) 20 లక్షల రూపాయలతో నిర్మించిన సెల్ఫీ పాయింట్ మంచి మంచిర్యాల అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు, దీనిపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి దొంగలించిన, దొంగలను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ,అలాగే మంచిర్యాల నడిబొడ్డున […]
155 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 7, (టీఎస్ 24/7న్యూస్) పోతుగల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పలు కీలక అంశాలపై పలువురు నాయకులు సమగ్రంగా ప్రసంగించాన్నారు. సమావేశంలో కొందరు నాయకులు ప్రత్యేక తెలంగాణ సాధించిన కెసిఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని స్ఫూర్తి తీసుకుంటుందని ఆకీర్తి కెసిఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణలో రైతులకే కాకుండా పేదింటి పెద్దన్నగా, […]