Breaking News

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

79 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరును తాకిన పోస్ట్ కార్డ్ ఉద్యమం

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 500 బోనస్, రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు & రైతు కూలీలకు ఇస్తానన్న హామీలు అలానే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేలు ఇవ్వాలని.. లేదంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాసి పంపిన చెన్నూరు నియోజకవర్గ రైతులు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7