తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. కాగా ఏపీలో 25 లోక్సభ స్థానాలు మరియు 175 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
53 Viewsపూసల సంఘం జిల్లా కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా పూసల సంఘం జిల్లా కమిటీ నియామకాలు 25.03. 2026 రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. పూసల సంఘం జిల్లా అధ్యక్షునిగా సేనీ తిరుపతి, ఉపాధ్యక్షులుగా పెట్టం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేనీ రవి కుమార్, ప్రధాన కార్యదర్శి గా చెనీ లచ్చన్న, కోశాధికారిగా పసునూటి ఆంజనేయులు, కార్యదర్శి గా మద్రకెల […]
68 Viewsమంచిర్యాల జిల్లా ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవం దినోత్సవం ఘనంగా నిర్వహించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి . భారత దేశం 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి బూత్ స్థాయిలో “రాజ్యాంగ గౌరవ దినోత్సవం” కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన […]
128 Viewsపెద్దపల్లి పట్టణంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గడ్డం వంశీ కృష్ణ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రివర్యులు శ్రీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు. పెద్దపల్లి పట్టణంలోని బంధంపల్లి లో మరియు చీకురాయి జంక్షన్ లో శుక్రవారం రోజున సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ని బలపరుస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ […]