తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. కాగా ఏపీలో 25 లోక్సభ స్థానాలు మరియు 175 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
127 Views తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 11వ తేదీన జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగే జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ను ఉత్సవాల కమిటీ […]
130 Views ముస్తాబాద్ డిసెంబర్ 28, ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ కుల సంఘం మండల అధ్యక్షుడు సితోజ్ బాలయ్య మాట్లాడుతూ దేవరకొండ తిరుపతిని సెస్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర కులాల వారికి ఉన్నటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటివి మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా పథకాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్ కు విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల సభ్యులు […]
286 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారికి ఓటర్ ఐడి కార్డ పొందడానికి, సవరణలకు మరియు ఓటు హక్కు ఉన్నవారు ఒక చోటు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లినవారు చిరునామాలు, సవరించుకోవడానికి, మార్చుకోవడానికి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అందరూ ఓటర్లు వినియోగించుకొని రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కేంద్రాన్నికల కమిషన్ ప్రజలను కోరారు. No […]