తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. కాగా ఏపీలో 25 లోక్సభ స్థానాలు మరియు 175 అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
154 Viewsమంచిర్యాల జిల్లా. ఆశా కార్యకర్తల రిజిస్ట్రేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశాలు వారు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పైన అందిస్తున్న సేవలు నమోదు చేసుకోవడానికి ఆశా కార్యకర్తల రిజిస్టర్ లను విడుదల చేయడం జరిగినది . మంచిర్యాల జిల్లాలో 651 ఆశా కార్యకర్తలు పని చేయుచున్నారు. వీరికి 3515 ఆశా కార్యకర్తల రిజిస్టర్లను ఇవ్వడం జరుగుచున్నది, ఈ రిజిస్టర్లో 17 రకాల వైద్య సేవలు […]
122 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22) —బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్. ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ […]
93 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో చీఫ్ మినిస్టర్ కప్ 2024 ర్యాలీలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ప్రజా ప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్ గా మార్చాలన్న సంకల్పంతో పని చేస్తోంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమే. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ […]