95 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మాసమస్యలను పరిష్కరించాలని ఈనెల13వ తేదీనుండి సమ్మె చేపడుతున్నామని మండల విద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మిక జిల్లా అధ్యక్షురాలు గొట్టే సంతోష మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను అసెంబ్లీ సాక్షిగా సీఎం నెలకు 2000 వేతనం పెంచారు. కానీ పెంచిన జీతం ఇప్పటివరకు అమలు కాలేదు. జీతంకూడా ఏడునెలల నుండి పెండింగ్లో ఉన్నదని […]
177 Viewsసిద్దిపేట్ జిల్లా రాయపోల్ మండలం కేంద్రంలో గడ్డి శ్రీనివాస్ రెడ్డి కూతురు రాధికా రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. వారితో పాటుగా రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు బాసం నరసింహారెడ్డి,తుప్పతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. No Slide Found In […]
222 Viewsమందమర్రి ప్రజా..వ్యధ..(స్పెషల్ రిపోర్ట్:( పట్టణంలో ఇల్లు లేక తాటాకు గుడిసెల్లో బతుకు ఈడుస్తున్న కన్నెత్తి చూసిన నాయకుడు లేడు) (రేషన్ కార్డులు లేవని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఉత్తకతే)( పట్టణ రహదారుల పై బొందలు, వెలుతురు లేని ఫ్లై ఓవర్ బ్రిడ్జి) (పాత బస్టాండ్ ప్రాంతంలోనీ ప్రభుత్వ ఆసుపత్రి లో రాత్రి సమయంలో డ్యూటీ డాక్టర్ ను ఉండడు)(ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో తాగు నీటి సమస్య ,విద్యార్థులు చదవడానికి సరైన కోర్సులు లేవు )(ఉద్యానవనం పనులు […]