151 Viewsప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు* *పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి.* రాజన్న సిరిసిల్ల జిల్లా ( ప్రజా జ్యోతి)జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ జిల్లాలో ఉన్న రౌడీ షీట్లర్ల పై జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ మరియు సబ్ డివిషన్ స్థాయి అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించరూ.ఈ సందర్భంగా ఆయా సబ్ డివిషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న […]
113 Viewsసాగు నీరు అందక ఎండిన పంటలకు ఎకరానికి 25 వేల రూపాయల చెల్లించాలని డిమాండ్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. కుటుంబ పాలనను కొనసాగిస్తున్న వివేక్ కుటుంబాన్ని పార్లమెంట్ నుండి తరిమికొట్టాలి – బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన గ్యరెంటీలను 2 లక్షల రుణ మాఫీ, 15 వేల రూపాయల రైతు భరోసా మరియు సాగు నీరు అందక ఎండిన […]
184 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]