ముస్తాబాద్, ఏప్రిల్ 7 (24/7న్యూస్ ప్రతినిధి); మండలంలోని మొహినికుంట గ్రామంలో నూతనంగా సంయుక్తంగా నిర్మించిన వెంకటేశ్వర రైస్ మిల్ ను నేడు శుభ ముహూర్తాలు ప్రారంభించారు. ఈప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తోటఆగయ్యతో పాటు అతిథులుగా విచ్చేసిన పలువురు జిల్లానేతలు, పార్టీలకతీతంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పలువురు మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్ లు, పాత్రికేయులు, గ్రామస్తులు, మహిళలు, కుటుంబ సమేతంగా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి విందులో పాల్గొన్నవారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు రైస్ మిల్లును ఇంతగా చెరువలో ఉండడం మనకు సృజనాత్మకతతో కూడుకున్నదని అన్నారు. దీనిని మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
302 Views ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళా మణులు ఆనందోత్సవాల మధ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలులుగా నిలిచిన మహిళలకు నాలుగు బహుమతులతో పాటు […]
103 Viewsగజ్వేల్: తెలుగు న్యూస్24/7 గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మూడు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కల్వకుంట్ల తారకరామరావు పిలుపు మేరకు టిఆర్ఎస్ నాయకులు మొదటి రోజు స్థానిక ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు బ్రైడ్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ది చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, […]
44 Views తెలంగాణ క్రైస్తవ సమాజం మొత్తం సెక్యులర్ పార్టీ ఐన బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని తెలంగాణ గాడ్ విజన్ అసోసియేషన్ అధ్యక్షులు నెలమళ్లి సికిందర్ విజ్ఞప్తి చేసారు. గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం నందు జరిగిన పాస్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలుగా శాంతిగా, సంతోషంగా, సురక్షితముగా, ఉన్నారని ఆయన అన్నారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వము అని […]