మంచిర్యాల నియోజకవర్గం లో వివిధ శుభకార్యలకు హాజరు అయినా పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్,
జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ రావు,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మరియు నాయకులు పాలుగొనడం జరిగింది.
14 Viewsస్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి జీవో నంబర్ 46 పత్రాలను కాలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు — బీసీ మహిళా జేఏసీ కన్వీనర్ అడ్వకేట్ పేరాo అలేఖ్య మంచిర్యాల జిల్లా. మంచిర్యాల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి రోజున జీవో నెంబర్ 46 జారీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ […]
117 Views రాజన్న సిరిసిల్ల జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గీతే మహేష్ బాబా సాహెబ్ ను సోమవారం ఫస్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మి ప్రసాద్ మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా ఎస్ పి ని జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంటం శ్రీనివాస్, జూనియర్ కోర్టు పబ్లిక్ ప్రాసి క్యూటర్ సతీష్ ప్రిన్సిపల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ మర్యాదగా పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు, జిల్లా ఎస్పీని కలిసిన […]
96 Viewsగత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగాళ్ళ లక్ష్మీనరసయ్య, బేగంపేట గ్రామానికి చెందిన తిప్పని ఐలమ్మ ఇల్లు వర్షానికి కూలినట్లుగా తాసిల్దార్ ఉమారాణి తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిధిలారస్థుల ఉన్న ఇళ్లలో ఉండకూడదని గ్రామ ప్రజలకు తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలను తాగకుండా దూరంగా ఉండాలన్నారు. Poll not found Telugu […]