Posted onAuthorTelugu News 24/7Comments Off on ఎస్సై కానిస్టేబుల్స్ ఈవెంట్స్ ప్రారంభం…
153 Views
ముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/ 11; SI మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ ప్రారంభం అయింది. కావున హాజరు కాని విద్యార్థులు ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డైరెక్టర్. బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్లా…
71 Viewsప్రజా కవి కాళోజి నారాయణ 110వ. జయంతిని పురస్కరించుకొని ఎర్రవల్లి గ్రామంలో ని యువకులు సోమవారం ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష, తొలి దశ మలిదశ ఉద్యమాల్లో పాల్గొని మూడు తరాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు కాలోజి నారాయణరావు ఆయనను ఈ సందర్భంగా స్మరించుకోవడం హర్షించదగ్గ విషయమని రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ అధ్యక్షులు తుమ్మ కృష్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం లో ఈ జయంతి వేడుకలు ఘనంగా […]
101 Viewsసెప్టెంబర్ 10 ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ఆదివారం సముద్ర లింగాపూర్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్బంగా చాకలి ఐలమ్మ విగ్రహం కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు.vటిఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజారాం మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు తెగువకు ప్రపంచానికి చాటి చెప్పిన మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత, భూమి కోసం భూక్తి కోసం, బహుజనుల, కోసం వెట్టి చాకిరి విముక్తి కో ఆలుపెరుగని పోరాటం చేసిన […]
135 Views– గ్రామ ల అభివృద్ధిలో రాజకీయాలు వద్దు – బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు ఆ నిధులను ఎంపీ తెచ్చారు, మంత్రి తెచ్చారు , ముఖ్యమంత్రి అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని బిజెపి మండల అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్ అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు .దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ గారు ఢిల్లీకి […]