తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు..
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంటలకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని ,రైతుల పక్షాన ఈ నెల 30,31 వ తేదీల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా దీక్షలో పాల్గొని,
తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని, ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి అని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసిన *మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు*




