114 Viewsబెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపికైన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బెస్ట్ అవైలబుల్ స్కూలుగా ఎంపిక కావడం జరిగిందని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్ తెలిపారు ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏడు పాఠశాలలకు 2023 – 24 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలగా ఎంపిక కావడం జరిగిందన్నారు,పాఠశాలలో ఒకటవ తరగతి […]
103 Viewsఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు. హైదరాబాద్:సెప్టెంబర్ 14 ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు విచారణ హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు అరుణ్ పిళ్లై అప్రూవర్గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే […]
104 Viewsకాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 20 దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది మహిళలు, గ్రామస్తులు బిజెపి,బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, కే .నరేందర్ రెడ్డి […]