17 Viewsగజ్వేల్ నుండి చేగుంటకు వెళ్లే బస్సు వయా ఇంద్రుప్రియల్, మహ్మద్ షాపూర్, గొడుగుపల్లి మీదుగా వెళ్లాలని దౌల్తాబాద్ ఏఎంసి వైస్ చైర్మన్ మద్దెల స్వామి తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ బాబు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, నాయకులు స్వామి, మధు, మల్లేష్, వెంకట్, మహేష్, నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో […]
94 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 గజ్వేల్ శనిగారం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్ కు హాజరై తిరిగి గజ్వేల్ ప్రయాణమై వస్తుండగా శనిగారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఎదురుగా ఆగి ఉన్న లారీనీ వీరి వాహనం ఢీకొనగా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు వదిలినారు మిగతా ఆరుగురిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి […]
73 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు ఆయా గ్రామాల్లో శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీశ్రీశ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గండ దీపాలతో మొక్కులు తీర్చుకున్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు […]