ఘనంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ట
ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 14 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శ్రీ గీతా మందిరం 24వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో
బుధవారం ఉదయం 9-33 నిమిషములకు శ్రీవల్లి దేవసేన సహితా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట , ధ్వజస్తంభ స్థాపన శ్రీ రాచర్ల రఘురామ శర్మ శ్రీ యజ్ఞవల్క దిలీప్ శర్మ ఆధ్వర్యంలో బుధవారం ప్రతిష్టించారు,
ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని
పాలెపు రవీందర్ శర్మ, నరహరి శర్మ, రాము శర్మ , విద్యాధర శర్మ, రామచంద్ర శర్మ సందీప్ శర్మ,
నిర్వహించారు ,
శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి గుడి నిర్మాణదాత మొడుసు ఎల్లారెడ్డి, గజ స్థంభ దాత కొండ నర్సా గౌడ్ లను పలువురు అభినందించారు,
ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి లక్ష్మారెడ్డి,
బద్దం రామ్ రెడ్డి , చేపూరి శ్రీకర్, శాగ రాజేశం , సత్తయ్య , ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి , మారోజు శంకర్ చారి, ఈశ్వరయ్య గుప్తా , కిరణ్ దేవరాజు చారి, జొన్నల శ్రీనివాస్, నాగరాజు, శ్రీ రామోజీ దేవరాజు చారి ,రాచర్ల లలితమ్మ , పందిర్ల సుజాత, పయ్యావుల మంజుల, రజిత, పద్మ , ప్రసన్న , నిర్మల , పాలేపు అనిత , పద్మ , శంకరవ్వ లు ఎల్లారెడ్డిపేట , గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ ,మండలాల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
పాల్గొన్న భక్తకోటికి తీర్థప్రసాదాలు, అన్న ప్రసాదం వితరణ చేశారు,
