ప్రాంతీయం రాజకీయం

విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి !

138 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9)

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం :
అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానిక ఎదగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి అన్నారు . వర్గల్ మండల్ చౌదర్పల్లి పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ లు అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *