ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 05 :ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో ఇసుక పర్మిట్లు ఇక నుంచి ఇళ్ళు నిర్మించుకునే వారి కే ఇవ్వనున్నట్లు ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ రాంచందర్ తెలిపారు,
అక్రమంగా ఇసుక రవాణాకు అడ్డు కట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు,
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ళు నిర్మించుకునే వారు గ్రామ పంచాయతీ వారు ఇచ్చే అనుమతి పత్రాన్ని చూపాలని, డబుల్ బెడ్ రూం ల నిర్మాణాలకు , ప్రభుత్వ పనులకు కాంట్రాక్టర్లు సంబంధించిన అదికారుల నుంచి సాంక్షన్ లెటర్స్ చూపాలని అట్టి పనులను మోకాపై పరిశీలించిన అనంతరమే పర్మిట్ ఇవ్వడం జరుగుతుందని అందుకు అందరు సహకరించాలని ఆయన కోరారు,





