ప్రాంతీయం

మంచిర్యాలలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పర్యవేక్షణ

229 Views

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల పట్టణంలోని రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *