రాజకీయం

మద్యం ప్రియులకు బాడ్ న్యూస్

197 Views

24/7 తెలుగు న్యూస్ (జనవరి 25)

రేపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 26 ను డ్రైడేగ పరిగణిస్తారు. అందువల్ల తెలంగాణలోని మద్యం దుకాణాలు, బార్లను, రెస్టారెంట్లను రేపు మూసివేయనున్నారు. మద్యం షాపులతోపాటు మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *