ముస్తాబాద్, జనవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజాధికార సమితి పార్టీ (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను నియమించినట్లు ఆపార్టీ అధ్యక్షడు జై భీమ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి ఎమ్మార్పీఎస్ రాష్త్ర నాయకులుగా పనిచేశారు. అంతే కాకుండా అనేక సామాజిక సేవా కార్ర్యమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్లో వున్నారు. ఆలిండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ గా, బహుజన్ టీవీ తెలంగాణా రాష్త్ర కో ఆర్డినేటర్ గా పని చేశారు. ఇలాంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
960 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 27 మంగపేట మండలం రమణక్క పేట గ్రామంకు చెందిన రేపల్లె సాంబశివరావు (38) టిఎస్ ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో విధులు నిర్వ హిస్తున్నాడు.గత కొంత కాలం గా అనారోగ్యం సమ స్యతో బాధపడుతూ హైద రాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందు తూ మంగళవారం తెల్ల వారు జామున మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది […]
127 Viewsముస్తాబాద్/ప్రతినిధి/నవంబర్/11; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో కుసుమ రామయ్య హై స్కూల్ లో వున్న మూత్రశలలో తీవ్రమైన దుర్వాసన వల్ల మధ్యన భోజన సమయం లో తీవ్ర ఇబ్బంది గురి అవ్వడం వలన దాదాపు 600 నుండి విద్యార్ధులు వున్న పాటశాలలో కనీసం మూత్రశాలలు పరిశుభ్రకంగా వుంచకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్ధులు అనారోగ్యనికి లోనవ్వడం జరుగుతుంది. అలాగే మద్యన భోజన సమయంలో విద్యార్తులకి మూత్రశాల దగ్గరే అన్నం పెట్టడం సమీపంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం […]
113 Views ముస్తాబాద్ ప్రతినిధి జూలై 7, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సాయి శ్రీ జూనియర్ కళాశాలలో ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు ప్రతిభను చాటిన 470గాను466,465,470 గాను 466 సాధించిన విద్యార్థులు కంచర్ల ఉషశ్రీ ఎన్ హర్షిత కే.ప్రణయనులను అభినందించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వచ్చిన విద్యార్థులను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల […]