ముస్తాబాద్, జనవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజాధికార సమితి పార్టీ (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను నియమించినట్లు ఆపార్టీ అధ్యక్షడు జై భీమ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి ఎమ్మార్పీఎస్ రాష్త్ర నాయకులుగా పనిచేశారు. అంతే కాకుండా అనేక సామాజిక సేవా కార్ర్యమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్లో వున్నారు. ఆలిండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ గా, బహుజన్ టీవీ తెలంగాణా రాష్త్ర కో ఆర్డినేటర్ గా పని చేశారు. ఇలాంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
129 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గల మోడల్ పాఠశాలలో గల విద్యార్థులకు ముదిరాజ్ సంఘము మండల అధ్యక్షుడు రాగుల రాజు మరియు మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కర్ణాకర్ విద్యార్థులకు క్రీడాదుస్తులు అందించారు.ఈ సందర్భంగా రాగుల రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో మాత్రమే కాకుండా క్రీడాల్లో రాణించాలి అని అన్నారు. క్రిడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మా వంతు సహయాన్ని అందించడం జరుగుతుంది అని తెలిపారు.విద్యార్థులు శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి […]
95 Views మంగళవారం వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికిe చెందిన బొంగరం శ్రీధర్ రెడ్డి శోభా రాణి కుమారుడు అశ్విత్ రెడ్డికి ఇంటర్ మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ రావడం వట్టిపల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో అశ్విత్ రెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అభినందించారు Bapu Reddy jagdevpur Bapu Reddy jagdevpur
129 Views బీఎస్పీ తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్లో రేపు జరగబోయే తెలంగాణ భరోసా సభకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ కుమారి మాయావతి గారు విచ్చేస్తున్న సందర్భంగా ఈ యొక్క బిఆరెస్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయడం కోసం విద్యార్థులు మరియు నిరుద్యోగులు మరియు రైతులకు పేదవాళ్లు […]