24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( జనవరి 18)
పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామ దూడల మల్లికార్జున స్వామి జాతరనీ పురస్కరించుకొని స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు





