260 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]
218 Viewsనవంబర్ 6 యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక్క నాడు రూపాయి సాయం చెయ్యలే.. బీదల దిక్కు కూడా చూడలే.. నేడు పేదలకు కేసీఆరే పెద్ద దిక్కు..ఎవ్వరూ చెయ్యని పనులు చేసిండు.. కేసీఆర్ ని మళ్ళీ మనం గెలిపించుకోవాలి.. మోదీ జి మన్ కి బాత్ కాంగ్రెస్ స్కాం కి చోర్ కేసిఆర్ జన్ కి బాత్ No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
90 Views–దేశం కోసం పనిచేసేది బీజేపీ మాత్రమే. –రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు. (తిమ్మాపూర్ ఏప్రిల్ 22) కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల కోసం పోటీ పడుతుతున్నటువంటి అభ్యర్థులు,రాజేందర్ రావ్,వినోద్ కుమార్ రాజకీయ పురావాసం కోరేటువంటి అవకాశవాదులేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు ఆరోపించారు.బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జీలతో సోమవారం మండల కేంద్రం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైంటువంటి ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామాల్లో […]